Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:33 AM

తారకరామ నగర్ 32వ వార్డులో గడపగడపకు ఇండిపెండెంట్ అభ్యర్థి సంఘవి కరుణాకర్ ప్రచారం

తారకరామ నగర్ 32వ వార్డులో గడపగడపకు ఇండిపెండెంట్ అభ్యర్థి సంఘవి కరుణాకర్ ప్రచారం

తారకరామ నగర్ 32వ వార్డులో గడపగడపకు ఇండిపెండెంట్ అభ్యర్థి సంఘవి కరుణాకర్ ప్రచారం
07-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తారకరామ నగర్ 32వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ ఇంటింటి గడపగడప ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను నేరుగా కలుస్తూ తమ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి కోసం,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. ప్రజాసంక్షేమమే నా లక్ష్యం” అని అన్నారు.32వ వార్డులోని మౌలిక వసతుల సమస్యలు, పారిశుద్ధ్యం,తాగునీరు,డ్రైనేజీలు,వీధి దీపాలు వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించేలా పనిచేస్తానని సంఘవి కరుణాకర్ హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటును సిలిండర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ గడపగడప ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, వార్డు అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆయన కోరారు.

Sthanikam

తారకరామ నగర్ 32వ వార్డులో గడపగడపకు ఇండిపెండెంట్ అభ్యర్థి సంఘవి కరుణాకర్ ప్రచారం

Article Image

తారకరామ నగర్ 32వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ ఇంటింటి గడపగడప ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను నేరుగా కలుస్తూ తమ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి కోసం,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. ప్రజాసంక్షేమమే నా లక్ష్యం” అని అన్నారు.32వ వార్డులోని మౌలిక వసతుల సమస్యలు, పారిశుద్ధ్యం,తాగునీరు,డ్రైనేజీలు,వీధి దీపాలు వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించేలా పనిచేస్తానని సంఘవి కరుణాకర్ హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటును సిలిండర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ గడపగడప ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, వార్డు అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News