PRINT TIME: May 07, 2026 06:12 AM
తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది
తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది
May 07, 2026 04:56 AM
1 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
మొబైల్ వినియోగంపై తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు ప్రజ్వల్ రెడ్డిను హిందూపురం పోలీసులు తక్కువ సమయంలోనే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించచారు.బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు చురుకుగా స్పందించి, సడ్లపల్లి ఎన్టీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, బస్టాండ్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి చివరకు రైల్వే స్టేషన్ వద్ద బాలుడిని గుర్తించారు.అనంతరం కౌన్సిలింగ్ ద్వారా మార్గనిర్దేశం
సీఐ బాలుడు మరియు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి, చిన్న విషయాలకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోవడం ప్రమాదకరమని అవగాహన కల్పించారు. విద్యార్థులకు సందేశం
సెలవులను వృథా చేయకుండా క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో వినియోగించాలని తెలిపారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి