Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:23 PM

తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది

తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది

తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది
May 07, 2026 04:56 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

మొబైల్ వినియోగంపై తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు ప్రజ్వల్ రెడ్డిను హిందూపురం పోలీసులు తక్కువ సమయంలోనే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించచారు.బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు చురుకుగా స్పందించి, సడ్లపల్లి ఎన్టీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, బస్టాండ్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి చివరకు రైల్వే స్టేషన్ వద్ద బాలుడిని గుర్తించారు.అనంతరం కౌన్సిలింగ్ ద్వారా మార్గనిర్దేశం

సీఐ బాలుడు మరియు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి, చిన్న విషయాలకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోవడం ప్రమాదకరమని అవగాహన కల్పించారు. విద్యార్థులకు సందేశం

సెలవులను వృథా చేయకుండా క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో వినియోగించాలని తెలిపారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News