Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:13 AM

తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది

తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది

తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది
07-05-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

మొబైల్ వినియోగంపై తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు ప్రజ్వల్ రెడ్డిను హిందూపురం పోలీసులు తక్కువ సమయంలోనే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించచారు.బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు చురుకుగా స్పందించి, సడ్లపల్లి ఎన్టీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, బస్టాండ్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి చివరకు రైల్వే స్టేషన్ వద్ద బాలుడిని గుర్తించారు.అనంతరం కౌన్సిలింగ్ ద్వారా మార్గనిర్దేశం

సీఐ బాలుడు మరియు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి, చిన్న విషయాలకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోవడం ప్రమాదకరమని అవగాహన కల్పించారు. విద్యార్థులకు సందేశం

సెలవులను వృథా చేయకుండా క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో వినియోగించాలని తెలిపారు..

Sthanikam

తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది

Article Image

మొబైల్ వినియోగంపై తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు ప్రజ్వల్ రెడ్డిను హిందూపురం పోలీసులు తక్కువ సమయంలోనే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించచారు.బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు చురుకుగా స్పందించి, సడ్లపల్లి ఎన్టీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, బస్టాండ్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి చివరకు రైల్వే స్టేషన్ వద్ద బాలుడిని గుర్తించారు.అనంతరం కౌన్సిలింగ్ ద్వారా మార్గనిర్దేశం

సీఐ బాలుడు మరియు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి, చిన్న విషయాలకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోవడం ప్రమాదకరమని అవగాహన కల్పించారు. విద్యార్థులకు సందేశం

సెలవులను వృథా చేయకుండా క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో వినియోగించాలని తెలిపారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News