Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:26 PM

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను
February 01, 2026 03:04 PM 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మసనం సంగీత శ్రీను10 వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి

కీ.శే.మసనం లక్ష్మయ్య చౌటుప్పల్ మండలం ప్రధమ సర్పంచ్ అయినటువంటి తన తాత విగ్రహం వద్ద పూలమాల వేసి 10వ వార్డు లో ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ పదవ వార్డు ప్రజలు తమను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ తో గెలిపించి మీకు సేవా చేసుకునే అదృష్టం మాకు కల్పించాలని అన్నారు.మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మసనం శ్రీను మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని మునుముందు కూడా మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అన్నారు.ముఖ్యంగా వార్డులో ప్రధాన సమస్యలన్నీ గెలిచిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News