Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:57 PM

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను
February 01, 2026 03:04 PM 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మసనం సంగీత శ్రీను10 వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి

కీ.శే.మసనం లక్ష్మయ్య చౌటుప్పల్ మండలం ప్రధమ సర్పంచ్ అయినటువంటి తన తాత విగ్రహం వద్ద పూలమాల వేసి 10వ వార్డు లో ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ పదవ వార్డు ప్రజలు తమను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ తో గెలిపించి మీకు సేవా చేసుకునే అదృష్టం మాకు కల్పించాలని అన్నారు.మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మసనం శ్రీను మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని మునుముందు కూడా మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అన్నారు.ముఖ్యంగా వార్డులో ప్రధాన సమస్యలన్నీ గెలిచిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News