Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:13 PM

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను
February 01, 2026 03:04 PM 178 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మసనం సంగీత శ్రీను10 వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి

కీ.శే.మసనం లక్ష్మయ్య చౌటుప్పల్ మండలం ప్రధమ సర్పంచ్ అయినటువంటి తన తాత విగ్రహం వద్ద పూలమాల వేసి 10వ వార్డు లో ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ పదవ వార్డు ప్రజలు తమను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ తో గెలిపించి మీకు సేవా చేసుకునే అదృష్టం మాకు కల్పించాలని అన్నారు.మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మసనం శ్రీను మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని మునుముందు కూడా మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అన్నారు.ముఖ్యంగా వార్డులో ప్రధాన సమస్యలన్నీ గెలిచిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News