PRINT TIME: July 10, 2026 11:13 PM
తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను
తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను
February 01, 2026 03:04 PM
178 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
మసనం సంగీత శ్రీను10 వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి
కీ.శే.మసనం లక్ష్మయ్య చౌటుప్పల్ మండలం ప్రధమ సర్పంచ్ అయినటువంటి తన తాత విగ్రహం వద్ద పూలమాల వేసి 10వ వార్డు లో ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ పదవ వార్డు ప్రజలు తమను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ తో గెలిపించి మీకు సేవా చేసుకునే అదృష్టం మాకు కల్పించాలని అన్నారు.మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మసనం శ్రీను మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని మునుముందు కూడా మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అన్నారు.ముఖ్యంగా వార్డులో ప్రధాన సమస్యలన్నీ గెలిచిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి