Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:43 PM

తలసిల చంద్రశేఖరరావు మృతి పట్ల సంతాపం – కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

తలసిల చంద్రశేఖరరావు మృతి పట్ల సంతాపం – కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

తలసిల చంద్రశేఖరరావు మృతి పట్ల సంతాపం – కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు
February 23, 2026 09:10 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

విజయవాడ: వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు ఇటీవల మృతి చెందిన సందర్భంగా సోమవారం నాయకులు రఘురాం నివాసానికి వెళ్లి పరామర్శించారు.

టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ స్వర్గీయ చంద్రశేఖరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్వర్గీయ చంద్రశేఖరరావు సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ఆకాంక్షించారు. కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News