Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:36 AM

తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు
14-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో చనిపోతానని చెప్పి, ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడకు వచ్చిన చిలకలపూడికి చెందిన ఓ మహిళను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు.చిలకలపూడి పోలీసులు విజయవాడ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ కి సదరు ఘటనపై సమాచారం ఇవ్వగా వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ సంబంధిత స్టేషన్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజ్ సమీపంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ. శ్రీధర్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ 1520 భూషణం ప్రకాశం బ్యారేజ్ పై నుండి దూకడానికి ప్రయత్నిస్తున్న ఆ మహిళను ఆమె ఇద్దరు పిల్లలను రక్షించి ప్రాణాలను కాపాడారు. అనంతరం వారిని తదుపరి చర్యల నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా, తక్షణ స్పందనతో తల్లి మరియు పిల్లల ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు అభినందించారు

Sthanikam

తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

Article Image

కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో చనిపోతానని చెప్పి, ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడకు వచ్చిన చిలకలపూడికి చెందిన ఓ మహిళను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు.చిలకలపూడి పోలీసులు విజయవాడ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ కి సదరు ఘటనపై సమాచారం ఇవ్వగా వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ సంబంధిత స్టేషన్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజ్ సమీపంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ. శ్రీధర్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ 1520 భూషణం ప్రకాశం బ్యారేజ్ పై నుండి దూకడానికి ప్రయత్నిస్తున్న ఆ మహిళను ఆమె ఇద్దరు పిల్లలను రక్షించి ప్రాణాలను కాపాడారు. అనంతరం వారిని తదుపరి చర్యల నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా, తక్షణ స్పందనతో తల్లి మరియు పిల్లల ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు అభినందించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News