Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పల్లివాడలో అంబేద్కర్ జయంతి వేడుకలు. జిమ్ ట్రైనర్ మృతి కేసులో మహిళ అరెస్ట్ వేధింపులే కారణమా..? పోలీసుల దర్యాప్తు కొనసాగింపు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 01:22 PM

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం
April 14, 2026 09:41 AM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో నిర్లక్ష్యానికి గురై మూతపడిన తైబజార్‌ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీని వల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోవడంతో, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించారు.

అనుమతులు పొందిన అనంతరం, తైబజార్‌ను బహిరంగ వేలం ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ఈ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని పంచాయతీ వర్గాలు కోరాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News