PRINT TIME: April 14, 2026 01:22 PM
తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం
తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం
April 14, 2026 09:41 AM
42 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో నిర్లక్ష్యానికి గురై మూతపడిన తైబజార్ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీని వల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోవడంతో, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించారు.
అనుమతులు పొందిన అనంతరం, తైబజార్ను బహిరంగ వేలం ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.
గ్రామాభివృద్ధి కోసం ఈ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని పంచాయతీ వర్గాలు కోరాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి