Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 12:17 PM

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం
April 14, 2026 09:41 AM 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో నిర్లక్ష్యానికి గురై మూతపడిన తైబజార్‌ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీని వల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోవడంతో, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించారు.

అనుమతులు పొందిన అనంతరం, తైబజార్‌ను బహిరంగ వేలం ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ఈ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని పంచాయతీ వర్గాలు కోరాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News