Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:32 PM

తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్‌ల ఆందోళన

తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్‌ల ఆందోళన

తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్‌ల ఆందోళన
29-12-2025 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ

స్థానికం ప్రతినిధి బిక్షం

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నంమాజీ సర్పంచ్‌ల అరెస్ట్

ఆందోళన ఉద్ధృతంగా మారడంతో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రూ.531 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించని ప్రభుత్వం

మాజీ సర్పంచ్‌లకు సంబంధించి సుమారు రూ.531 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం మారినప్పటికీ ఇప్పటివరకు బిల్లులు విడుదల కాలేదని ఆరోపించారు. బిల్లులు చెల్లించేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Sthanikam

తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్‌ల ఆందోళన

Article Image

పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ

స్థానికం ప్రతినిధి బిక్షం

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నంమాజీ సర్పంచ్‌ల అరెస్ట్

ఆందోళన ఉద్ధృతంగా మారడంతో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రూ.531 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించని ప్రభుత్వం

మాజీ సర్పంచ్‌లకు సంబంధించి సుమారు రూ.531 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం మారినప్పటికీ ఇప్పటివరకు బిల్లులు విడుదల కాలేదని ఆరోపించారు. బిల్లులు చెల్లించేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News