Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.
02-06-2026 236 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన దళిత నాయకుడు గడ్డం యాదగిరి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. యాదగిరి నియామకంపై దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 57 ఉపకులాల వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, వివిధ దశల్లో ప్రజా సేవలో కొనసాగుతూ వచ్చినట్లు పేర్కొన్నారు.

1996లో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరిన ఆయన గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరి గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా టీజేఎస్‌లో కొనసాగుతూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మద్దతు ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తన సామాజిక సేవలను గుర్తించి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. చిందు సామాజిక వర్గానికి చెందిన తనకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని చెప్పారు.

Sthanikam

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.

Article Image

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన దళిత నాయకుడు గడ్డం యాదగిరి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. యాదగిరి నియామకంపై దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 57 ఉపకులాల వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, వివిధ దశల్లో ప్రజా సేవలో కొనసాగుతూ వచ్చినట్లు పేర్కొన్నారు.

1996లో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరిన ఆయన గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరి గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా టీజేఎస్‌లో కొనసాగుతూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మద్దతు ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తన సామాజిక సేవలను గుర్తించి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. చిందు సామాజిక వర్గానికి చెందిన తనకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News