Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:29 AM

తెలంగాణ ప్రభుత్వం పీర్సీని వెంటనే అమలు చేయాలి

తెలంగాణ ప్రభుత్వం పీర్సీని వెంటనే అమలు చేయాలి

తెలంగాణ ప్రభుత్వం పీర్సీని వెంటనే అమలు చేయాలి
25-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జె.యాకయ్య TSUTF రాష్ట్ర ఆడిట్ కమిటి కన్వీనర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

పిఆర్సీ కమిటీ వేసి రెండున్నరు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కమిటీ నివేదిక తెప్పించికొని ప్రభుత్వం అమలు చేయకపోవడం సరైన విధానం కాదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనీ ఈరోజు భువనగిరిలోనే గోపి విజ్ఞాన కేంద్రంలో జరిగిన టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొనిన టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటి కన్వీనర్ జె యాకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జి వో 25ను సవరించిన తర్వాతనే రేషన్లైజేషన్ అమలు చేయాలని, బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని, డి ఏ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు,ఉపాధ్యక్షులు కే మమత కోశాధికారి బి ముత్యాలు,జిల్లా కార్యదర్శులు డి.స్వామి,పి.వెంకటరెడ్డి కె.రవికుమార్,జివి రమణారావు,కెబివి మేరీ,సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ప్రభుత్వం పీర్సీని వెంటనే అమలు చేయాలి

Article Image

జె.యాకయ్య TSUTF రాష్ట్ర ఆడిట్ కమిటి కన్వీనర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

పిఆర్సీ కమిటీ వేసి రెండున్నరు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కమిటీ నివేదిక తెప్పించికొని ప్రభుత్వం అమలు చేయకపోవడం సరైన విధానం కాదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనీ ఈరోజు భువనగిరిలోనే గోపి విజ్ఞాన కేంద్రంలో జరిగిన టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొనిన టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటి కన్వీనర్ జె యాకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జి వో 25ను సవరించిన తర్వాతనే రేషన్లైజేషన్ అమలు చేయాలని, బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని, డి ఏ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు,ఉపాధ్యక్షులు కే మమత కోశాధికారి బి ముత్యాలు,జిల్లా కార్యదర్శులు డి.స్వామి,పి.వెంకటరెడ్డి కె.రవికుమార్,జివి రమణారావు,కెబివి మేరీ,సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News