Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:05 PM

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే
23-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, అక్రమంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై ఏర్పాటు చేసిన విచారణకు ఆయన ధైర్యంగా హాజరై తెలంగాణ భవన్‌కు విచ్చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ గారిపై ఈ విధమైన విచారణలు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.ఈ విచారణకు కేటీఆర్ ఎలాంటి భయాందోళనలకూ లోనుకాకుండా,సింహంలా తెలంగాణ భవన్‌కు వచ్చి విచారణకు హాజరుకావడం ఆయన ధైర్యానికి, నిబద్ధతకు నిదర్శనం. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్న నాయకుడిగా ఆయన మరోసారి తన స్థాయిని చాటుకున్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ కి పూర్తి మద్దతుగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తెలంగాణ భవన్‌కు చేరుకొని,కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే నాయకులందరికీ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి తెలిపారు.

Sthanikam

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, అక్రమంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై ఏర్పాటు చేసిన విచారణకు ఆయన ధైర్యంగా హాజరై తెలంగాణ భవన్‌కు విచ్చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ గారిపై ఈ విధమైన విచారణలు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.ఈ విచారణకు కేటీఆర్ ఎలాంటి భయాందోళనలకూ లోనుకాకుండా,సింహంలా తెలంగాణ భవన్‌కు వచ్చి విచారణకు హాజరుకావడం ఆయన ధైర్యానికి, నిబద్ధతకు నిదర్శనం. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్న నాయకుడిగా ఆయన మరోసారి తన స్థాయిని చాటుకున్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ కి పూర్తి మద్దతుగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తెలంగాణ భవన్‌కు చేరుకొని,కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే నాయకులందరికీ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News