Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:39 AM

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే షాపుల బోర్డుల తొలగింపు

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే షాపుల బోర్డుల తొలగింపు

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే షాపుల బోర్డుల తొలగింపు
March 14, 2026 07:51 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆలేరు:ఆలేరు మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న షాపుల ముందు ఏర్పాటు చేసిన బోర్డులను శనివారం మున్సిపల్ అధికారులు పరిశీలించారు.వాహనదారులు,పాదచారులు మరియు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే బోర్డులను తొలగించే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ కే.శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల యజమానులు రహదారికి అడ్డంగా ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయకుండా ఉండాలని,మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు.ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలిపారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ బి.జగన్ మోహన్,శానిటేషన్ సూపర్వైజర్లు పి.ప్రసాద్,ఏ.శివతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News