Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే షాపుల బోర్డుల తొలగింపు

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే షాపుల బోర్డుల తొలగింపు

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే షాపుల బోర్డుల తొలగింపు
March 14, 2026 07:51 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆలేరు:ఆలేరు మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న షాపుల ముందు ఏర్పాటు చేసిన బోర్డులను శనివారం మున్సిపల్ అధికారులు పరిశీలించారు.వాహనదారులు,పాదచారులు మరియు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే బోర్డులను తొలగించే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ కే.శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల యజమానులు రహదారికి అడ్డంగా ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయకుండా ఉండాలని,మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు.ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలిపారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ బి.జగన్ మోహన్,శానిటేషన్ సూపర్వైజర్లు పి.ప్రసాద్,ఏ.శివతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News