Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:02 AM

ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు కార్మికుల ఆందోళన

ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు కార్మికుల ఆందోళన

ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు కార్మికుల ఆందోళన
04-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, కోతూరు (బి) గ్రామ శివారు:జహీరాబాద్ మండలంలోని కోతూరు (బి) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు మంగళవారం కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో కార్మికులు గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు.

కార్మికుల మాటల ప్రకారం, పరిశ్రమలో ఎన్నేళ్లుగా పని చెస్ఇతున్నాము తర రాష్ట్రాల నుండి కార్మికులతోనే పనులు చేయించుకుంటూ తమ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వేతనాలు, ఇతర సౌకర్యాలు సరిగా అందడం లేదని తెలిపారు.యాజమాన్యం పదే పదే హామీలు ఇస్తూ సమస్యలను పరిష్కరించకుండా కాలం గడుపుతోందని, దీనివల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Sthanikam

ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు కార్మికుల ఆందోళన

Article Image

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, కోతూరు (బి) గ్రామ శివారు:జహీరాబాద్ మండలంలోని కోతూరు (బి) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు మంగళవారం కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో కార్మికులు గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు.

కార్మికుల మాటల ప్రకారం, పరిశ్రమలో ఎన్నేళ్లుగా పని చెస్ఇతున్నాము తర రాష్ట్రాల నుండి కార్మికులతోనే పనులు చేయించుకుంటూ తమ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వేతనాలు, ఇతర సౌకర్యాలు సరిగా అందడం లేదని తెలిపారు.యాజమాన్యం పదే పదే హామీలు ఇస్తూ సమస్యలను పరిష్కరించకుండా కాలం గడుపుతోందని, దీనివల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News