Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:56 PM

ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి దుర్మరణం

ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి దుర్మరణం

ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి దుర్మరణం
03-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధికోమీడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మండలం ఏపూరి గ్రామానికి చెందిన మందుల శ్రీశైలం S/o చంద్రయ్య వయసు 48 సంవత్సరాలు తను కౌలుకు చేస్తున్న పొలo వద్దకు ట్రాక్టర్ తీసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాలువలో బోల్తా పడి శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు మందుల మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన Si మామిడి రవికుమార్


Sthanikam

ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి దుర్మరణం

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధికోమీడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మండలం ఏపూరి గ్రామానికి చెందిన మందుల శ్రీశైలం S/o చంద్రయ్య వయసు 48 సంవత్సరాలు తను కౌలుకు చేస్తున్న పొలo వద్దకు ట్రాక్టర్ తీసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాలువలో బోల్తా పడి శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు మందుల మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన Si మామిడి రవికుమార్


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News