PRINT TIME: May 26, 2026 04:18 PM
ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి దుర్మరణం
ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి దుర్మరణం
January 03, 2026 02:45 PM
32 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధికోమీడాల మహేందర్ రెడ్డి.
చిట్యాల మండలం ఏపూరి గ్రామానికి చెందిన మందుల శ్రీశైలం S/o చంద్రయ్య వయసు 48 సంవత్సరాలు తను కౌలుకు చేస్తున్న పొలo వద్దకు ట్రాక్టర్ తీసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాలువలో బోల్తా పడి శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు మందుల మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన Si మామిడి రవికుమార్

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి