Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి

టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి

టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి
28-03-2026 433 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో బొమ్సిరెడ్డి హర్షిత రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి టాపర్‌గా నిలిచింది.2022-23 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్‌కు నిర్వహించిన ఈ పరీక్షను రిలయన్స్ సంస్థ, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టెస్ట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హర్షిత రెడ్డి కి రిలయన్స్ సంస్థ నుంచి రూ.2,00,000, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థ నుంచి రూ.2,00,000 మొత్తంగా రూ.4,00,000 ప్రోత్సాహక నగదు బహుమతిగా అందజేశారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించిన రిలయన్స్, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి మరింత సహాయం అందించాలని కోరారు.

Sthanikam

టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి

Article Image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో బొమ్సిరెడ్డి హర్షిత రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి టాపర్‌గా నిలిచింది.2022-23 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్‌కు నిర్వహించిన ఈ పరీక్షను రిలయన్స్ సంస్థ, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టెస్ట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హర్షిత రెడ్డి కి రిలయన్స్ సంస్థ నుంచి రూ.2,00,000, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థ నుంచి రూ.2,00,000 మొత్తంగా రూ.4,00,000 ప్రోత్సాహక నగదు బహుమతిగా అందజేశారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించిన రిలయన్స్, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి మరింత సహాయం అందించాలని కోరారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News