Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:10 AM

సుస్థిర ఆరోగ్యం కోసమే హోమియోపతి ​వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలి: డాక్టర్‌ శివప్రసాద్‌

సుస్థిర ఆరోగ్యం కోసమే హోమియోపతి ​వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలి: డాక్టర్‌ శివప్రసాద్‌

సుస్థిర ఆరోగ్యం కోసమే హోమియోపతి ​వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలి: డాక్టర్‌ శివప్రసాద్‌
10-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రంలో హోమియోపతి వైద్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చినుకని శివప్రసాద్‌ పిలుపునిచ్చారు. 'ప్రపంచ హోమియో దినోత్సవం' పురస్కరించుకుని ఆయన ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. 2026 ప్రపంచ హోమియో దినోత్సవం యొక్క ఇతివృత్తం "సుస్థిర ఆరోగ్యం కోసం హోమియోపతి" అని ఆయన వెల్లడించారు. హోమియోపతి కేవలం ఒక వైద్య వ్యవస్థ మాత్రమే కాదని, అది ఒక పరిపూర్ణ జీవన విధానమని కొనియాడారు. వేగంగా, సున్నితంగా, శాశ్వతంగా ఆరోగ్యాన్ని చేకూర్చడమే దీని పరమార్థమని తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియో విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు హోమియోపతి చికిత్స అందుబాటులో ఉండేలా వైద్యులు అంకితభావంతో పనిచేయాలని డాక్టర్‌ శివప్రసాద్‌ సూచించారు.

Sthanikam

సుస్థిర ఆరోగ్యం కోసమే హోమియోపతి ​వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలి: డాక్టర్‌ శివప్రసాద్‌

Article Image

రాష్ట్రంలో హోమియోపతి వైద్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చినుకని శివప్రసాద్‌ పిలుపునిచ్చారు. 'ప్రపంచ హోమియో దినోత్సవం' పురస్కరించుకుని ఆయన ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. 2026 ప్రపంచ హోమియో దినోత్సవం యొక్క ఇతివృత్తం "సుస్థిర ఆరోగ్యం కోసం హోమియోపతి" అని ఆయన వెల్లడించారు. హోమియోపతి కేవలం ఒక వైద్య వ్యవస్థ మాత్రమే కాదని, అది ఒక పరిపూర్ణ జీవన విధానమని కొనియాడారు. వేగంగా, సున్నితంగా, శాశ్వతంగా ఆరోగ్యాన్ని చేకూర్చడమే దీని పరమార్థమని తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియో విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు హోమియోపతి చికిత్స అందుబాటులో ఉండేలా వైద్యులు అంకితభావంతో పనిచేయాలని డాక్టర్‌ శివప్రసాద్‌ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News