Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:43 PM

సూర్యాపేటలో వార్డు సభలు నిర్వహణ

సూర్యాపేటలో వార్డు సభలు నిర్వహణ

సూర్యాపేటలో వార్డు సభలు నిర్వహణ
April 02, 2026 03:07 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలోని 33, 44, 47 వార్డుల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హన్మంతరెడ్డి, పట్టణ సిఐ వెంకటయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారంపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, వార్డు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 47వ వార్డు కౌన్సిలర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, 33వ వార్డు కౌన్సిలర్ నాగుల వాసు, 44వ వార్డు కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్, 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News