Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:42 PM

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి
March 10, 2026 09:20 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సుమారు 2.400 గ్రాములు మత్తు పదార్థం స్వాధీనం నిందితుడిని అరెస్ట్

- జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి(డీపీఈఓ) ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం భువనగిరి పట్టణ పరిధిలో ప్రత్యేక నిఘా నిర్వహించుచుండగా, భువనగిరి పట్టణంలోని ఇంటి నెంబర్: 3-9-27, స్థానిక 24వ వార్డు వద్ద గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుబడిన నిందితుడి పేరు సనౌల్ షేక్,తండ్రి:సదుల్ షేక్. ఇతను ముహబ్బత్‌పూర్,దుఇసతాబిఘి గ్రామం,మాల్దా జిల్లా,వెస్ట్ బెంగాల్ (పిన్ కోడ్:732201)కు చెందిన వ్యక్తి ఈ

నిందితుడి వద్ద నుండి మొత్తం సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి మరియు మత్తు పదార్థంలా అనుమానిస్తున్న గుర్తు తెలియని పదార్థం సుమారు 2.400 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడిపై యన్.డీ.పీ.ఎస్ చట్టం -1985 ప్రకారం కేసు నమోదు చేయబడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి 35 రోజుల రిమాండ్ కోరడమైనది. నిందితుడిని మంగళవారం రోజు కోర్టులో హాజరు,పరచడం జరిగింది.జిల్లా ప్రజలు మత్తు పదార్థాల వినియోగం మరియు అక్రమ రవాణా గురించి సమాచారం ఉన్నచో ఎక్సైజ్ శాఖకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News