Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:28 PM

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి
March 10, 2026 09:20 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సుమారు 2.400 గ్రాములు మత్తు పదార్థం స్వాధీనం నిందితుడిని అరెస్ట్

- జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి(డీపీఈఓ) ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం భువనగిరి పట్టణ పరిధిలో ప్రత్యేక నిఘా నిర్వహించుచుండగా, భువనగిరి పట్టణంలోని ఇంటి నెంబర్: 3-9-27, స్థానిక 24వ వార్డు వద్ద గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుబడిన నిందితుడి పేరు సనౌల్ షేక్,తండ్రి:సదుల్ షేక్. ఇతను ముహబ్బత్‌పూర్,దుఇసతాబిఘి గ్రామం,మాల్దా జిల్లా,వెస్ట్ బెంగాల్ (పిన్ కోడ్:732201)కు చెందిన వ్యక్తి ఈ

నిందితుడి వద్ద నుండి మొత్తం సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి మరియు మత్తు పదార్థంలా అనుమానిస్తున్న గుర్తు తెలియని పదార్థం సుమారు 2.400 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడిపై యన్.డీ.పీ.ఎస్ చట్టం -1985 ప్రకారం కేసు నమోదు చేయబడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి 35 రోజుల రిమాండ్ కోరడమైనది. నిందితుడిని మంగళవారం రోజు కోర్టులో హాజరు,పరచడం జరిగింది.జిల్లా ప్రజలు మత్తు పదార్థాల వినియోగం మరియు అక్రమ రవాణా గురించి సమాచారం ఉన్నచో ఎక్సైజ్ శాఖకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News