శ్రీ సత్యసాయి జిల్లా సుద్దకుంటపల్లి గ్రామంలో వీధి దీపాలు వెలగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో చీకటి కమ్ముకోవడంతో మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారు.
చీకటి కారణంగా దొంగతనాలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు.
తక్షణమే స్పందించి వీధి దీపాలను మరమ్మతు చేసి, గ్రామంలో వెలుతురు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి