Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం
March 13, 2026 01:58 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, సుద్దగుంటపల్లి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోరంట్ల వారి ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ ఆర్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ శైలజ, సోమందేపల్లి మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్

ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు భానుకిర్తి, స్వామి, సిద్దలింగప్ప, రామకృష్ణ, శరత్ చంద్ర రెడ్డి, మాగేచేరేవు సర్పంచ్ బి. నరసింహులు, పందిపర్తి శ్రీనివాస్ రెడ్డి, అనసూయమ్మ, ఇర్ఫాన్, నడిమిపల్లి రామాంజి, గుడిపల్లి రంగప్ప తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News