PRINT TIME: March 13, 2026 04:09 PM
సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం
సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం
March 13, 2026 01:58 PM
39 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, సుద్దగుంటపల్లి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోరంట్ల వారి ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ ఆర్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ శైలజ, సోమందేపల్లి మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్
ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు భానుకిర్తి, స్వామి, సిద్దలింగప్ప, రామకృష్ణ, శరత్ చంద్ర రెడ్డి, మాగేచేరేవు సర్పంచ్ బి. నరసింహులు, పందిపర్తి శ్రీనివాస్ రెడ్డి, అనసూయమ్మ, ఇర్ఫాన్, నడిమిపల్లి రామాంజి, గుడిపల్లి రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి