Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:11 AM

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం
March 13, 2026 01:58 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, సుద్దగుంటపల్లి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోరంట్ల వారి ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ ఆర్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ శైలజ, సోమందేపల్లి మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్

ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు భానుకిర్తి, స్వామి, సిద్దలింగప్ప, రామకృష్ణ, శరత్ చంద్ర రెడ్డి, మాగేచేరేవు సర్పంచ్ బి. నరసింహులు, పందిపర్తి శ్రీనివాస్ రెడ్డి, అనసూయమ్మ, ఇర్ఫాన్, నడిమిపల్లి రామాంజి, గుడిపల్లి రంగప్ప తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News