Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం
13-03-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, సుద్దగుంటపల్లి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోరంట్ల వారి ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ ఆర్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ శైలజ, సోమందేపల్లి మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్

ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు భానుకిర్తి, స్వామి, సిద్దలింగప్ప, రామకృష్ణ, శరత్ చంద్ర రెడ్డి, మాగేచేరేవు సర్పంచ్ బి. నరసింహులు, పందిపర్తి శ్రీనివాస్ రెడ్డి, అనసూయమ్మ, ఇర్ఫాన్, నడిమిపల్లి రామాంజి, గుడిపల్లి రంగప్ప తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, సుద్దగుంటపల్లి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోరంట్ల వారి ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ ఆర్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ శైలజ, సోమందేపల్లి మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్

ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు భానుకిర్తి, స్వామి, సిద్దలింగప్ప, రామకృష్ణ, శరత్ చంద్ర రెడ్డి, మాగేచేరేవు సర్పంచ్ బి. నరసింహులు, పందిపర్తి శ్రీనివాస్ రెడ్డి, అనసూయమ్మ, ఇర్ఫాన్, నడిమిపల్లి రామాంజి, గుడిపల్లి రంగప్ప తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News