Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:49 PM

స్థానిక ఎలక్షన్లో పోల్ చిట్టి పంచిన వారికీ డబ్బులు చెల్లించాలి

స్థానిక ఎలక్షన్లో పోల్ చిట్టి పంచిన వారికీ డబ్బులు చెల్లించాలి

స్థానిక ఎలక్షన్లో పోల్ చిట్టి పంచిన వారికీ డబ్బులు చెల్లించాలి
January 10, 2026 01:54 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బిఎల్ఓ లతో వెట్టిచాకి చేయిస్తున్న అధికారులు డబ్బులు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎంపీడీవోలను సస్పెండ్ చేయాలి

ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి చిరంజీవి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో బిఎల్ఓ గా పాయింట్ పర్సన్ గా అనేకమంది పనిచేసిన వారికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు బి ఎల్ ఓ పోల్ చిట్టీలు వంచిన వారికి డబ్బులు ఇవ్వాల్సింది ఉన్న ఎంపీడీవో నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది దీనివల్ల అనేకమంది ఇబ్బంది పడ్డారు కొందరి అంగన్వాడీ టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ పడ్డ వారికి బిఎల్ఓ ఉన్నవారు పోల్ చిట్టీలు పంచి పోవాల్సిందని టార్చర్ కూడా చేయడం అనేది జరిగింది అవన్నీ తట్టుకోని వాళ్ళు పోల్చీటీలు కూడా పంచి అనేకమంది వారు ఎలక్షన్ డ్యూటీ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది అలాంటి పరిస్థితిలో పనిచేసిన వారికి డబ్బులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అనేక గ్రామాలలో పాయింట్ పర్సెంట్ గా విలేజ్లో పనిచేసిన వారికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడం బాధాకరం వారికి కూడా డబ్బులు ఇవ్వాలని అట్లనే గ్రామపంచాయతీ సిబ్బంది కూడా పనిచేశారు వారు ఎన్ని రోజులు చేశారు వారందరు కూడా డబ్బులు చెల్లించే విధంగా అధికారులు చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని హెచ్చరించారు తక్షణమే డబ్బులు చెల్లించాలన్నారు ఒకవేళ చెల్లించకుంటే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News