Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:41 AM

సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు
31-01-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

సోషల్ మీడియా వేదికగా ‌రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల అనుచరులకు కోదాడ సీఐ శివశంకర్ పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు.

Sthanikam

సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

Article Image

సోషల్ మీడియా వేదికగా ‌రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల అనుచరులకు కోదాడ సీఐ శివశంకర్ పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News