సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల అనుచరులకు కోదాడ సీఐ శివశంకర్ పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి