Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:22 PM

సూర్యాపేటలో ప్రత్యేక తేనీటి కేంద్రం ప్రారంభం

సూర్యాపేటలో ప్రత్యేక తేనీటి కేంద్రం ప్రారంభం

సూర్యాపేటలో ప్రత్యేక తేనీటి కేంద్రం ప్రారంభం
February 06, 2026 07:56 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కొప్పుల వేణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తేనీటి కేంద్రాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డిసర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తేనీటి కేంద్ర యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, స్వయం ఉపాధి కార్యక్రమాలు యువతకు, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపారాలు పట్టణ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.స్థానికంగా నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. యువత ఉపాధి రంగంలో ముందుకు రావాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News