సూర్యాపేటలో ప్రత్యేక తేనీటి కేంద్రం ప్రారంభం
సూర్యాపేటలో ప్రత్యేక తేనీటి కేంద్రం ప్రారంభం
Biksham
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కొప్పుల వేణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తేనీటి కేంద్రాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డిసర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తేనీటి కేంద్ర యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, స్వయం ఉపాధి కార్యక్రమాలు యువతకు, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపారాలు పట్టణ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.స్థానికంగా నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. యువత ఉపాధి రంగంలో ముందుకు రావాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి