Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:40 PM

సూర్యాపేటలో ప్రత్యేక తేనీటి కేంద్రం ప్రారంభం

సూర్యాపేటలో ప్రత్యేక తేనీటి కేంద్రం ప్రారంభం

సూర్యాపేటలో ప్రత్యేక తేనీటి కేంద్రం ప్రారంభం
06-02-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కొప్పుల వేణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తేనీటి కేంద్రాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డిసర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తేనీటి కేంద్ర యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, స్వయం ఉపాధి కార్యక్రమాలు యువతకు, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపారాలు పట్టణ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.స్థానికంగా నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. యువత ఉపాధి రంగంలో ముందుకు రావాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని

Sthanikam

సూర్యాపేటలో ప్రత్యేక తేనీటి కేంద్రం ప్రారంభం

Article Image

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కొప్పుల వేణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తేనీటి కేంద్రాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డిసర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తేనీటి కేంద్ర యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, స్వయం ఉపాధి కార్యక్రమాలు యువతకు, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపారాలు పట్టణ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.స్థానికంగా నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. యువత ఉపాధి రంగంలో ముందుకు రావాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News