Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:54 PM

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల వేడి.. కమలం జెండా ఎగరవేయాలని పిలుపు

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల వేడి.. కమలం జెండా ఎగరవేయాలని పిలుపు

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల వేడి.. కమలం జెండా ఎగరవేయాలని పిలుపు
February 05, 2026 01:02 AM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం మరింత ఉధృతమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయగా, ఆ ప్రసంగాన్ని సూర్యాపేట పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు వీక్షించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 15వ వార్డు బిజెపి అభ్యర్థి తాడూరి జ్యోతి తన వార్డు మహిళలతో కలిసి సభ ప్రసంగాన్ని ఆలకించి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై మహిళల్లో విస్తృత ఆదరణ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంకినేని వెంకటేశ్వరరావు, జాతీయ అధ్యక్షుల పిలుపుతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని, సూర్యాపేట మున్సిపాలిటీలో కమలం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News