సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం
సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం
Biksham
31 వార్డుల్లో జెండా పాతిన హస్తం – ఛైర్మన్గా మోరిశెట్టి నివేదిత
సూర్యాపేట పట్టణంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 48 వార్డుల్లో 31 వార్డులను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలతో మోరిశెట్టి నివేదిత ఛైర్మన్గా ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ 11 వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ ఒక వార్డులో గెలిచింది. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయాన్ని నమోదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ – గెలిచిన వారు (మొత్తం: 31)
వార్డు 1 – బానోతు సైదులు
వార్డు 2 – తన్వీర్ హుస్సేన్ సయ్యద్
వార్డు 6 – చిలుముల సునీల్ రెడ్డి
వార్డు 9 – బండారు మంగమ్మ
వార్డు 10 – వెంకటి శేఖర్ రెడ్డి
వార్డు 12 – కోడి నాగరాజు
వార్డు 13 – భూక్య కౌసల్య
వార్డు 15 – పిల్లల భవాని
వార్డు 16 – జహీర్ షేక్
వార్డు 17 – బైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్
వార్డు 18 – వూర రామమూర్తి
వార్డు 20 – చెంచల మణిలత
వార్డు 21 – వీణ బోలగాని
వార్డు 22 – యెల్గూరి అలివేలు
వార్డు 23 – వల్దాసు లక్ష్మి
వార్డు 26 – పోలగాని మాధవి
వార్డు 28 – విజయ్ కుమార్ సండ్రపాటి
వార్డు 29 – రాపర్తి భవాని
వార్డు 30 – నామ అరుణ
వార్డు 31 – దిలీప్ కొండపల్లి
వార్డు 32 – కుంభం రాజేంద్రప్రసాద్
వార్డు 33 – నాగుల శ్రీనివాస్
వార్డు 35 – జ్యోతి శ్రీ విద్య
వార్డు 36 – షేక్ మన్సూర్ బీ
వార్డు 37 – బైరు శైలేందర్
వార్డు 40 – రాజేష్ రెడ్డి కొనాథం
వార్డు 41 – షఫీయుల్లా ఎం.డి
వార్డు 44 – గుణగంటి హేమ
వార్డు 46 – మోరిశెట్టి నివేదిత (ఛైర్మన్)
వార్డు 47 – కుమ్మరికుంట్ల వేణుగోపాల్
వార్డు 48 – వెలుగు వెంకన్న
బీఆర్ఎస్ – గెలిచిన వారు (మొత్తం: 11)
వార్డు 3 – పడిదల సైదులు
వార్డు 4 – భూక్య జ్యోతి
వార్డు 5 – విజయ దరావత్
వార్డు 7 – ఈద ప్రవీణ్
వార్డు 8 – ఇంధు శ్రీ పొతురాజు
వార్డు 14 – గాలి సాయి కిరణ్
వార్డు 34 – తాహెర్ బిన్ మన్సూర్
వార్డు 39 – దంతాల సాయి ప్రియా
వార్డు 42 – అంగిరేకుల నాగార్జున
వార్డు 43 – బత్తుల ఝాన్సీ లక్ష్మి
వార్డు 45 – గండూరి పావని
బీజేపీ – గెలిచిన వారు (మొత్తం: 1)
వార్డు 19 – పిడమర్తి కీర్తి
స్వతంత్రులు – గెలిచిన వారు (మొత్తం: 6)
వార్డు 11 – ఏల్గూరి ఇందిరా
వార్డు 24 – మన్నెం అరుణ
వార్డు 25 – శిరీష కోడి
వార్డు 27 – చిరివెల్ల లక్ష్మి కాంతమ్మ
వార్డు 38 – వెన్న రవితేజ
ఈ ఫలితాలతో సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారంపై కొత్త పాలకవర్గం దృష్టి సారించనుంది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి