Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:48 AM

సోమందేపల్లిలో టీటీడీ చైర్మన్‌పై వైఎస్ఆర్సిపి నిరసన, ప్రత్యేక పూజలు

సోమందేపల్లిలో టీటీడీ చైర్మన్‌పై వైఎస్ఆర్సిపి నిరసన, ప్రత్యేక పూజలు

సోమందేపల్లిలో టీటీడీ చైర్మన్‌పై వైఎస్ఆర్సిపి నిరసన, ప్రత్యేక పూజలు
04-04-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని సోమందేపల్లిలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు మరియు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఉషశ్రీ చరణ్ సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన ప్రవర్తన వల్ల టీటీడీ పవిత్రతకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ, ఆయనకు సద్బుద్ధి కలగాలని ప్రార్థించారు.

అలాగే, బి.ఆర్. నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైసిపి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

సోమందేపల్లిలో టీటీడీ చైర్మన్‌పై వైఎస్ఆర్సిపి నిరసన, ప్రత్యేక పూజలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని సోమందేపల్లిలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు మరియు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఉషశ్రీ చరణ్ సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన ప్రవర్తన వల్ల టీటీడీ పవిత్రతకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ, ఆయనకు సద్బుద్ధి కలగాలని ప్రార్థించారు.

అలాగే, బి.ఆర్. నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైసిపి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News