Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:28 PM

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం
May 06, 2026 05:53 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద నూతన బృందావన ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను ఘనంగా ప్రారంభించారు. నర్సరీ నుండి 5వ తరగతి వరకు విద్య అందించే ఈ పాఠశాలను నగేష్, అంజలి దంపతులు స్థాపించారు.


రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, ఇతర నాయకులతో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి పూజ కార్యక్రమాలతో స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల మంచి విద్యా ప్రమాణాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


కార్యక్రమంలో రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ శాసన కోట వెంకటేశులు, కార్పొరేషన్ డైరెక్టర్ మణిప్రియ, టీడీపీ నాయకులు వడ్డీ హనుమయ్య, నడిమిపల్లి వెంకటేష్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్కూల్ యాజమాన్యం నాయకులను శాలువలు, పూలమాలతో సత్కరించింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News