Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా టి.ఎల్. సంగీత పదవీ బాధ్యతలు స్వీకారం పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం பதவியேற்கும் முன்பே விஜய் அதிரடி தீர்மானம்! డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 07:02 PM

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం
May 06, 2026 05:53 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద నూతన బృందావన ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను ఘనంగా ప్రారంభించారు. నర్సరీ నుండి 5వ తరగతి వరకు విద్య అందించే ఈ పాఠశాలను నగేష్, అంజలి దంపతులు స్థాపించారు.


రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, ఇతర నాయకులతో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి పూజ కార్యక్రమాలతో స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల మంచి విద్యా ప్రమాణాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


కార్యక్రమంలో రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ శాసన కోట వెంకటేశులు, కార్పొరేషన్ డైరెక్టర్ మణిప్రియ, టీడీపీ నాయకులు వడ్డీ హనుమయ్య, నడిమిపల్లి వెంకటేష్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్కూల్ యాజమాన్యం నాయకులను శాలువలు, పూలమాలతో సత్కరించింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News