Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 12:25 PM

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు
April 14, 2026 10:03 AM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిన మహోన్నత నాయకుడని తెలుగుదేశం పార్టీ (తెదేపా) నాయకులు పేర్కొన్నారు. మంగళవారం సోమందేపల్లిలోని తెదేపా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ 136వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన ఆలోచనలు నేటికీ ప్రాసంగికమని కొనియాడారు. రాజ్యాంగ రూపకర్తగా మాత్రమే కాకుండా, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడిగా ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, మండల తెదేపా ఉపాధ్యక్షులు ఆకుల రమణ, రామాంజి, సజ్జరాయుడు తదితరులు పాల్గొన్నారు. నాయకులు అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News