Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ
March 17, 2026 04:53 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్తికేయ మినరల్ వాటర్ మరియు బద్రి హోటల్ యజమాని శ్రీ మధుసూదన్ గుప్తా, వారి కుమారులు బద్రి, వంశీ కలిసి వారి తల్లిగారైన స్వర్గీయ సదాలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వైద్యాధికారి డా. ఓంకార్ కి బ్లూ స్టార్ కూలింగ్ వాటర్ ఫిల్టర్‌ను వితరణగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది అందరూ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ రోజు ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణీలకు పౌష్టికాహార భోజనం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గర్భిణీలు మరియు సిబ్బంది దాతలను అభినందించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News