Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:13 AM

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ
March 17, 2026 04:53 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్తికేయ మినరల్ వాటర్ మరియు బద్రి హోటల్ యజమాని శ్రీ మధుసూదన్ గుప్తా, వారి కుమారులు బద్రి, వంశీ కలిసి వారి తల్లిగారైన స్వర్గీయ సదాలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వైద్యాధికారి డా. ఓంకార్ కి బ్లూ స్టార్ కూలింగ్ వాటర్ ఫిల్టర్‌ను వితరణగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది అందరూ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ రోజు ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణీలకు పౌష్టికాహార భోజనం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గర్భిణీలు మరియు సిబ్బంది దాతలను అభినందించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News