Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

సంగారెడ్డిలో పునఃప్రారంభమైన స్విమ్మింగ్ పూల్ – యువతకు నూతన ఊపు

సంగారెడ్డిలో పునఃప్రారంభమైన స్విమ్మింగ్ పూల్ – యువతకు నూతన ఊపు

సంగారెడ్డిలో పునఃప్రారంభమైన స్విమ్మింగ్ పూల్ – యువతకు నూతన ఊపు
March 28, 2026 06:41 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్‌లో స్విమ్మింగ్ పూల్‌ను శనివారం టీజేఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్ కలిసి ప్రారంభించారు.సుమారు రూ.20 లక్షల వ్యయంతో పూల్‌ను మరమ్మతులు చేసి మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి ఇటువంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని,యువత ఆరోగ్యంగా ఉండేందుకు స్విమ్మింగ్ కీలకమని పేర్కొన్నారు.స్పోర్ట్స్ అథారిటీ అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు:ప్రజల సౌకర్యార్థం నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక కార్డులు అందుబాటులో ఉంచామని, అన్ని వయస్సుల వారికి ప్రత్యేక సమయాలు కేటాయించామని చెప్పారు.వేసవి కాలం దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా యువత ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరగా, కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News