Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:45 AM

సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక

సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక

సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక
February 04, 2026 02:47 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక

వెంపటిమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు నిమ్మనబోయిన నవీన సిఈఎల్ టీ(కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్) శిక్షణకు ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్) ఆధ్వర్యంలో ఎంపికయ్యారు బెంగుళూరులోని ఆర్ ఐఈ(రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్) లో దాదాపు 30 రోజులపాటు నిర్వహించబోయే కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణకు సూర్యాపేట జిల్లా నుండి ఎంపికయ్యారు ఈనెల 5వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శిక్షణ నిర్వహించనున్నారు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి దాదాపు 50 మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు సర్టిఫికెట్ను అందజేస్తారు ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలపై ఒకరోజు ప్రదర్శన నిర్వహించాల్సి ఉంటుంది.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ మాట్లాడుతూ...సిఈఎల్‌టీ వంటి ప్రతిష్ఠాత్మకమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణకు ఉపాధ్యాయురాలుఎంపిక కావడం ఎంతో గర్వకారణమని, ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో, బెంగుళూరులోని ఆర్‌ఐఈలో జరుగుతున్న ఈ శిక్షణ ద్వారా ఆమె పొందే జ్ఞానం, అనుభవం పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మరింత ఉత్తమమైన బోధన అందించాలని ప్రధానోపాధ్యాయురాలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ శిక్షణలో విజయవంతంగా పాల్గొని తిరిగి రావాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News