Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:54 AM

శిక్షణ తరగతులకు చిట్యాల జర్నలిస్టులు

శిక్షణ తరగతులకు చిట్యాల జర్నలిస్టులు

శిక్షణ తరగతులకు చిట్యాల జర్నలిస్టులు
January 23, 2026 10:34 AM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

తెలంగాణ మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంయుక్తంగా హైదరాబాద్ నాంపల్లిలోని అకాడమీ ఆడిటోరియంలో శుక్ర, శనివారాలలో శిక్షణ తరగతులు జరుగుచున్నాయి. చిట్యాల పట్టణానికి చెందిన జర్నలిస్టులు శిక్షణ తరగతులకు బయల్దేరి వెళ్లారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులకు ఈ తరగతుల్లో తగిన శిక్షణ ఇవ్వటం జరుగుతుందని వృత్తిపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు చిట్యాల జర్నలిస్టులు మిరియాల ప్రకాష్, పోకల కర్ణాకర్, ఏళ్ల వెంకన్న , కూనురు మధు, అమరోజు వెంకన్న, జిట్టా మల్లేష్ చికిలంమెట్ల మహర్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News