PRINT TIME: February 24, 2026 12:38 AM
శిక్షణ తరగతులకు చిట్యాల జర్నలిస్టులు
శిక్షణ తరగతులకు చిట్యాల జర్నలిస్టులు
January 23, 2026 10:34 AM
38 Views
స్థానికం ప్రతినిధి :
Chityala
Komidala Mahender reddy
చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంయుక్తంగా హైదరాబాద్ నాంపల్లిలోని అకాడమీ ఆడిటోరియంలో శుక్ర, శనివారాలలో శిక్షణ తరగతులు జరుగుచున్నాయి. చిట్యాల పట్టణానికి చెందిన జర్నలిస్టులు శిక్షణ తరగతులకు బయల్దేరి వెళ్లారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులకు ఈ తరగతుల్లో తగిన శిక్షణ ఇవ్వటం జరుగుతుందని వృత్తిపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు చిట్యాల జర్నలిస్టులు మిరియాల ప్రకాష్, పోకల కర్ణాకర్, ఏళ్ల వెంకన్న , కూనురు మధు, అమరోజు వెంకన్న, జిట్టా మల్లేష్ చికిలంమెట్ల మహర్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి