Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:19 PM

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..
April 11, 2026 07:31 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పెంతెనకొస్తల్ డయసిస్ ఇండియా ద్వారా బిషప్ గా నియామకం

కోదాడ పట్టణంలో ఉన్న ఆర్ ఎస్ వి ఫంక్షన్ హాల్ నందు పాస్టర్ జోసఫ్ కు గాంధీనగర్ లో ఉన్న షెకిన ప్రార్థన మందిరం సంఘస్తులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ మరియు వైస్ చైర్మెన్ మల్లీశ్వరి మరియు స్థానిక కౌన్సిలర్లు పాల్గొని జోసఫ్ పాస్టర్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు.. అనంతరం వారు మాట్లాడుతూ... కోదాడ పట్టణంలో 30 సంవత్సరాల నుంచి షెకిన ప్రార్థన మందిరంలో దైవజనులుగా సేవలందిస్తున్న పాస్టర్ జోసఫ్ కు బిషఫ్ గా నియమితులు కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలిపారు... ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ వార్డు కౌన్సిలర్లు మరియు వివిధ పార్టీల నాయకులు మరియు ఎలియా,గెజ్జమ్మ , ఇర్మియా, సంతోష్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News