Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:27 AM

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..
11-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

పెంతెనకొస్తల్ డయసిస్ ఇండియా ద్వారా బిషప్ గా నియామకం

కోదాడ పట్టణంలో ఉన్న ఆర్ ఎస్ వి ఫంక్షన్ హాల్ నందు పాస్టర్ జోసఫ్ కు గాంధీనగర్ లో ఉన్న షెకిన ప్రార్థన మందిరం సంఘస్తులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ మరియు వైస్ చైర్మెన్ మల్లీశ్వరి మరియు స్థానిక కౌన్సిలర్లు పాల్గొని జోసఫ్ పాస్టర్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు.. అనంతరం వారు మాట్లాడుతూ... కోదాడ పట్టణంలో 30 సంవత్సరాల నుంచి షెకిన ప్రార్థన మందిరంలో దైవజనులుగా సేవలందిస్తున్న పాస్టర్ జోసఫ్ కు బిషఫ్ గా నియమితులు కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలిపారు... ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ వార్డు కౌన్సిలర్లు మరియు వివిధ పార్టీల నాయకులు మరియు ఎలియా,గెజ్జమ్మ , ఇర్మియా, సంతోష్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..

Article Image

పెంతెనకొస్తల్ డయసిస్ ఇండియా ద్వారా బిషప్ గా నియామకం

కోదాడ పట్టణంలో ఉన్న ఆర్ ఎస్ వి ఫంక్షన్ హాల్ నందు పాస్టర్ జోసఫ్ కు గాంధీనగర్ లో ఉన్న షెకిన ప్రార్థన మందిరం సంఘస్తులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ మరియు వైస్ చైర్మెన్ మల్లీశ్వరి మరియు స్థానిక కౌన్సిలర్లు పాల్గొని జోసఫ్ పాస్టర్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు.. అనంతరం వారు మాట్లాడుతూ... కోదాడ పట్టణంలో 30 సంవత్సరాల నుంచి షెకిన ప్రార్థన మందిరంలో దైవజనులుగా సేవలందిస్తున్న పాస్టర్ జోసఫ్ కు బిషఫ్ గా నియమితులు కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలిపారు... ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ వార్డు కౌన్సిలర్లు మరియు వివిధ పార్టీల నాయకులు మరియు ఎలియా,గెజ్జమ్మ , ఇర్మియా, సంతోష్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News