Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

శ్రీరామనవమి వేడుకలకు శుభారంభం శ్రీ సీతారాముల కళ్యాణానికి లగ్నపత్రిక రచన

శ్రీరామనవమి వేడుకలకు శుభారంభం శ్రీ సీతారాముల కళ్యాణానికి లగ్నపత్రిక రచన

శ్రీరామనవమి వేడుకలకు శుభారంభం శ్రీ సీతారాముల కళ్యాణానికి లగ్నపత్రిక రచన
March 22, 2026 06:53 PM 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు లింగోజిగూడెంలో ఉన్న శ్రీశ్రీశ్రీ శివమహదేవ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ బండమీది ఎల్లయ్య, ధర్మకర్తలు బోసి అన్నపూర్ణ, బాతరాజు యాదయ్య, మాందోరి నరేష్, చెరుకు సాయిరాం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన లగ్నపత్రికను పండితులు శాస్త్రోక్తంగా రచించారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, పండితులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే కళ్యాణోత్సవం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా భారీగా భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పర్నె శివారెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, మాజీ సర్పంచ్ ఊదరి నరసింహ, నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తొర్పునూరి శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బండమీది వెంకటేష్, మాజీ అధ్యక్షులు ఎర్రగోని లింగస్వామి యాదవ్, బాతరాజు అంజయ్య, బండారి ప్రవీణ్, ఎర్రగోని కిష్టయ్య, మాందోరి సురేష్, ఊదరి క్రాంతి, ఎర్రగోని నవీన్ యాదవ్, ఊదరి అంజయ్య, బాతరాజు గిరి, బాతరాజు స్వామి, బంగారు అంజి, బోసి బాబు, అనిల్, నరేష్, పిల్ల వెంకటేష్, ముత్యాల మహేష్, కిరణ్, అక్బర్, శివ, లింగస్వామి, మహేష్, రాజు, తీగల రాజు, శివ, వేణు, గణేష్, సిద్దు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News