Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:55 PM

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి
February 06, 2026 07:57 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం SHG భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎంపీడీవో పల్లపు ఝాన్సీ, గ్రామ సర్పంచ్ నున్న యాదగిరి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.... గ్రామాల్లోని మహిళ సంఘాల అదరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడానికి ఈ సమైక్య భవనం ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్ , సూర్య నాయక్ తండ గ్రామ సర్పంచ్ లోనావత్ కృష్ణ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ ,గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ జ్యోతి , గ్రామ వార్డ్ మెంబర్లు మాండ్ర అంజమ్మ , నున్న సురేష్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తొడుసి మల్లేష్ ,ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాం,, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News