PRINT TIME: April 11, 2026 12:24 PM
శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి
శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి
February 06, 2026 07:57 PM
69 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం SHG భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎంపీడీవో పల్లపు ఝాన్సీ, గ్రామ సర్పంచ్ నున్న యాదగిరి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.... గ్రామాల్లోని మహిళ సంఘాల అదరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడానికి ఈ సమైక్య భవనం ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్ , సూర్య నాయక్ తండ గ్రామ సర్పంచ్ లోనావత్ కృష్ణ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ ,గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ జ్యోతి , గ్రామ వార్డ్ మెంబర్లు మాండ్ర అంజమ్మ , నున్న సురేష్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తొడుసి మల్లేష్ ,ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాం,, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి