Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:24 PM

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి
February 06, 2026 07:57 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం SHG భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎంపీడీవో పల్లపు ఝాన్సీ, గ్రామ సర్పంచ్ నున్న యాదగిరి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.... గ్రామాల్లోని మహిళ సంఘాల అదరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడానికి ఈ సమైక్య భవనం ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్ , సూర్య నాయక్ తండ గ్రామ సర్పంచ్ లోనావత్ కృష్ణ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ ,గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ జ్యోతి , గ్రామ వార్డ్ మెంబర్లు మాండ్ర అంజమ్మ , నున్న సురేష్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తొడుసి మల్లేష్ ,ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాం,, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News