Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:09 AM

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి
06-02-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం SHG భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎంపీడీవో పల్లపు ఝాన్సీ, గ్రామ సర్పంచ్ నున్న యాదగిరి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.... గ్రామాల్లోని మహిళ సంఘాల అదరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడానికి ఈ సమైక్య భవనం ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్ , సూర్య నాయక్ తండ గ్రామ సర్పంచ్ లోనావత్ కృష్ణ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ ,గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ జ్యోతి , గ్రామ వార్డ్ మెంబర్లు మాండ్ర అంజమ్మ , నున్న సురేష్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తొడుసి మల్లేష్ ,ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాం,, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి

Article Image

జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం SHG భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎంపీడీవో పల్లపు ఝాన్సీ, గ్రామ సర్పంచ్ నున్న యాదగిరి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.... గ్రామాల్లోని మహిళ సంఘాల అదరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడానికి ఈ సమైక్య భవనం ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్ , సూర్య నాయక్ తండ గ్రామ సర్పంచ్ లోనావత్ కృష్ణ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ ,గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ జ్యోతి , గ్రామ వార్డ్ మెంబర్లు మాండ్ర అంజమ్మ , నున్న సురేష్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తొడుసి మల్లేష్ ,ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాం,, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News