Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:16 PM

శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు

శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు

శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు
January 29, 2026 09:56 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

నేటి కార్యక్రమాల్లో భాగంగా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో వెలసిన శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, కోటబొమ్మాళి మండల అధ్యక్షులు సంపతిరావు హేమసుందరరావు, సీనియర్ నాయకులు మార్పు నాగభూషణరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మార్పు కళ్యాణ్ చక్రవర్తి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు, నందిగాం ఎంపీటీసీ అంబోడి విష్ణు, పంగ రామయ్య, పంగ రమణ, సిర్లపు నరేష్, పల్ల కామరాజు, మల్ల రాజు, బసవల లక్ష్మీనారాయణ, పంగా చంద్రమౌళి, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News