శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు
శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు
Biksham
స్థానికం ప్రతినిధి
నేటి కార్యక్రమాల్లో భాగంగా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో వెలసిన శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, కోటబొమ్మాళి మండల అధ్యక్షులు సంపతిరావు హేమసుందరరావు, సీనియర్ నాయకులు మార్పు నాగభూషణరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మార్పు కళ్యాణ్ చక్రవర్తి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు, నందిగాం ఎంపీటీసీ అంబోడి విష్ణు, పంగ రామయ్య, పంగ రమణ, సిర్లపు నరేష్, పల్ల కామరాజు, మల్ల రాజు, బసవల లక్ష్మీనారాయణ, పంగా చంద్రమౌళి, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి