Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:44 PM

శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287 వ జయంతి వేడుకలు

శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287 వ జయంతి వేడుకలు

శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287 వ జయంతి వేడుకలు
February 16, 2026 08:31 AM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ఘనంగా సేవలాల్ సమితి ఆధ్వర్యంలో సేవలాల్ మహారాజ్ జయంతి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని డీజే ఆట పాటలతో భారీ ర్యాలీ ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా జవహర్ నగర్ సేవాలాల్ సమితి అధ్యక్షుడు ఆంగోత్ రవి నాయక్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడిగా బంజారుల జాతిపితగా భావిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బంజారా అధ్యక్షులు ఆంగోత్ రవి నాయక్, ఉపాధ్యక్షులు ఆర్ రాజు నాయక్, ఎల్ రాము లాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి ఎం చందు నాయక్, ఏం రాజు నాయక్, సంయుక్త కార్యదర్శి ఆర్ శ్రీను నాయక్, ఏ రవీందర్ నాయక్, బి రవీందర్ నాయక్, కోశాధికారి కే చందు నాయక్, ఉమ్మడి కార్యదర్శి బి రెడ్యానాయక్, జే రమేష్ నాయక్, దర్గయ్య నాయక్, సలహాదారులు సక్రు నాయక్ దశరథ్ నాయక్, చందు నాయక్,రెడ్యా నాయక్, కే సంగ్యా నాయక్ ఎల్ రామ నాయక్, ఎల్ లక్ష్మ నాయక్ బి శ్రీను నాయక్, పి గోపాల్ నాయక్, రమేష్ రాథోడ్, వెంకటేష్ రాథోడ్, గోవిందు చౌహాన్, శంకర్ చోహన్, ఆర్కే సుభాష్, డి శ్రీను నాయక్, ఎల్ రవి నాయక్, ఎం మాన్య నాయక్, డి లక్ష్మణ్ నాయక్, బాదావత్ హనుమంతు, గుగులోతు బాలు నాయక్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News