Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:14 AM

శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్

శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్

శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్
01-05-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: మే డే సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యాదగిరిగుట్ట తాపీ కార్మిక యూనియన్ అధ్యక్షుడు ఆకుల రవి యాదవ్‌కు ‘శ్రమశక్తి పురస్కారం’ అందజేశారు. ఈ పురస్కారాన్ని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ గౌడ్, హన్మంతరావు చేతుల మీదగా ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆకుల రవి యాదవ్ మాట్లాడుతూ 2023లో మొదటి అవార్డు, 2026లో రెండోసారి శ్రమశక్తి పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమకు ఈ గౌరవం దక్కడానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్ రెడ్డి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు శెట్టి గోపాల్, ఉపాధ్యక్షుడు పల్లెపాటి మాధవులు, ప్రధాన కార్యదర్శి కొనపాలక విఠల్, సహ కార్యదర్శి పబ్బాల చంద్రయ్య, కోశాధికారి దూశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్

Article Image

హైదరాబాద్,: మే డే సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యాదగిరిగుట్ట తాపీ కార్మిక యూనియన్ అధ్యక్షుడు ఆకుల రవి యాదవ్‌కు ‘శ్రమశక్తి పురస్కారం’ అందజేశారు. ఈ పురస్కారాన్ని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ గౌడ్, హన్మంతరావు చేతుల మీదగా ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆకుల రవి యాదవ్ మాట్లాడుతూ 2023లో మొదటి అవార్డు, 2026లో రెండోసారి శ్రమశక్తి పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమకు ఈ గౌరవం దక్కడానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్ రెడ్డి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు శెట్టి గోపాల్, ఉపాధ్యక్షుడు పల్లెపాటి మాధవులు, ప్రధాన కార్యదర్శి కొనపాలక విఠల్, సహ కార్యదర్శి పబ్బాల చంద్రయ్య, కోశాధికారి దూశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News