Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:26 AM

శని త్రయోదశి పర్వదినాన పిల్లలమరి శివాలయంలో శని భగవానునికి విశేష పూజలు

శని త్రయోదశి పర్వదినాన పిల్లలమరి శివాలయంలో శని భగవానునికి విశేష పూజలు

శని త్రయోదశి పర్వదినాన పిల్లలమరి శివాలయంలో శని భగవానునికి విశేష పూజలు
31-01-2026 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పిల్లలమర్రి

ఈరోజు శని త్రయోదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన పిల్లలమర్రి శివాలయంలోని నవగ్రహ మండపంలో వేంచేసియున్న సతీ సమేత శని భగవానునికి తెల్లవారుజామున భక్తుల సాహస్తాలతో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శని భగవానునికి తైలాభిషేకం, పుష్పార్చన, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి దివ్య దర్శనం కల్పించారు.శని త్రయోదశి సందర్భంగా నిర్వహించిన ఈ పూజలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. శని భగవానుని దర్శించుకోవడం వల్ల కష్టాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

Sthanikam

శని త్రయోదశి పర్వదినాన పిల్లలమరి శివాలయంలో శని భగవానునికి విశేష పూజలు

Article Image

పిల్లలమర్రి

ఈరోజు శని త్రయోదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన పిల్లలమర్రి శివాలయంలోని నవగ్రహ మండపంలో వేంచేసియున్న సతీ సమేత శని భగవానునికి తెల్లవారుజామున భక్తుల సాహస్తాలతో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శని భగవానునికి తైలాభిషేకం, పుష్పార్చన, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి దివ్య దర్శనం కల్పించారు.శని త్రయోదశి సందర్భంగా నిర్వహించిన ఈ పూజలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. శని భగవానుని దర్శించుకోవడం వల్ల కష్టాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News