PRINT TIME: May 26, 2026 08:30 PM
శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం
శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం
December 28, 2025 06:27 PM
87 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మల్కాజిగిరి స్థానికo రిపోర్టర్
మల్కాజిగిరి వినాయక నగర్ డివిజన్ లో నివాసముండే మధు, నవీన్ అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరుతున్న సందర్భంగా శబరి యాత్ర ఖర్చులకోసం మల్కాజిగిరి వినాయక నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండా నిరంజన్ స్వాములకు ఇరువురికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అయ్యప్ప దీవె నలు వినాయక నగర్ డివిజన్, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మైనంపల్లి హనుమంత రావు సహకారంతో ఎవరికి ఎవసరం ఉన్న చూసుకుంటున్నట్లు నిరంజన్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి