Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం

శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం

 శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం
December 28, 2025 06:27 PM 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజిగిరి స్థానికo రిపోర్టర్

మల్కాజిగిరి వినాయక నగర్ డివిజన్ లో నివాసముండే మధు, నవీన్ అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరుతున్న సందర్భంగా శబరి యాత్ర ఖర్చులకోసం మల్కాజిగిరి వినాయక నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండా నిరంజన్ స్వాములకు ఇరువురికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అయ్యప్ప దీవె నలు వినాయక నగర్ డివిజన్, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మైనంపల్లి హనుమంత రావు సహకారంతో ఎవరికి ఎవసరం ఉన్న చూసుకుంటున్నట్లు నిరంజన్ తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News