Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:30 PM

శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం

శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం

 శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం
December 28, 2025 06:27 PM 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజిగిరి స్థానికo రిపోర్టర్

మల్కాజిగిరి వినాయక నగర్ డివిజన్ లో నివాసముండే మధు, నవీన్ అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరుతున్న సందర్భంగా శబరి యాత్ర ఖర్చులకోసం మల్కాజిగిరి వినాయక నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండా నిరంజన్ స్వాములకు ఇరువురికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అయ్యప్ప దీవె నలు వినాయక నగర్ డివిజన్, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మైనంపల్లి హనుమంత రావు సహకారంతో ఎవరికి ఎవసరం ఉన్న చూసుకుంటున్నట్లు నిరంజన్ తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News