Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

సేవాభావంతో ముందుకు వచ్చిన ఆచార్య – పాఠశాలకు విరాళం

సేవాభావంతో ముందుకు వచ్చిన ఆచార్య – పాఠశాలకు విరాళం

సేవాభావంతో ముందుకు వచ్చిన ఆచార్య – పాఠశాలకు విరాళం
March 27, 2026 06:03 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శ్రీ సరస్వతీ విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న చంద్రశేఖర్ ఆచార్య మాట్లాడుతూ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించడంలో విద్యకు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్థాపించబడిందని వివరించారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, మంచి విలువలు, ఆచారాలు, భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించే సాధనమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆచార్య పాఠశాల అభివృద్ధి కోసం 11,000 రూపాయలను సేవా నిధిగా అందజేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అర్థం చంద్రశేఖర్, సహ కార్యదర్శి శివరాజ్, గోవర్ధన్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి, పూర్వ విద్యార్థులు, ఆచార్యులు, మాతాజీలు మరియు విద్యార్థి బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News