Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:57 PM

సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెనుకొండ అన్నపూర్ణ – మంత్రి సవితమ్మ

సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెనుకొండ అన్నపూర్ణ – మంత్రి సవితమ్మ

సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెనుకొండ అన్నపూర్ణ – మంత్రి సవితమ్మ
March 17, 2026 08:13 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ముస్లిం సోదర సోదరీమణులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 3000 కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సౌహార్దతను పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు స్వంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితమ్మ తన ప్రత్యేక ముద్రను చూపిస్తున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News