Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:55 AM

సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెనుకొండ అన్నపూర్ణ – మంత్రి సవితమ్మ

సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెనుకొండ అన్నపూర్ణ – మంత్రి సవితమ్మ

సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెనుకొండ అన్నపూర్ణ – మంత్రి సవితమ్మ
17-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ముస్లిం సోదర సోదరీమణులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 3000 కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సౌహార్దతను పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు స్వంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితమ్మ తన ప్రత్యేక ముద్రను చూపిస్తున్నారు.


Sthanikam

సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెనుకొండ అన్నపూర్ణ – మంత్రి సవితమ్మ

Article Image

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ముస్లిం సోదర సోదరీమణులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 3000 కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సౌహార్దతను పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు స్వంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితమ్మ తన ప్రత్యేక ముద్రను చూపిస్తున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News