Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:24 PM

సీతారాముల కళ్యాణంలో పుస్తె మెట్టెల సమర్పణ

సీతారాముల కళ్యాణంలో పుస్తె మెట్టెల సమర్పణ

సీతారాముల కళ్యాణంలో పుస్తె మెట్టెల సమర్పణ
March 27, 2026 08:43 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బోయగుబ్బ: ఆ భగవంతుని ఆశీస్సులతో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ కానుకగా పుస్తె మెట్టెలను సమర్పిస్తూ శ్రీమతి శ్రీ రేగులగడ్డ పార్వతమ్మ స్వామి గౌడ్ గారు తమ భక్తిని చాటుకున్నారు.

కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మగొని లింగుస్వామి, మూడో వార్డు సభ్యుడు గుత్తా శ్రీనివాస్ రెడ్డి, నాలుగో వార్డు సభ్యుడు మల్యాల నరేందర్ పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. పూజా కార్యక్రమాలు భక్తి వాతావరణంలో సాగాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News