Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:55 PM

సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..

సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..

సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..
March 26, 2026 08:23 PM 332 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సిర్గాపూర్ మండలంలోని వాసర్ మరియు చందర్తాండ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్‌లు హన్మంత్ రావు పాటిల్, రుక్మిణి పూల్ సింగ్ ఆహ్వానం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు,తండాల అభివృద్ధికి మౌలిక వసతులు ముఖ్యమని, ముఖ్యంగా రహదారులు ప్రజల రోజువారీ జీవితానికి ఎంతో అవసరమని తెలిపారు.చేపట్టిన సీసీ రోడ్ల పనులు నాణ్యతతో, సమయానికి పూర్తిచేయాలని, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు హన్మంత్ రావు, రుక్మిణి పూల్ సింగ్, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, అంతు పటేల్, విట్టల్ రావు పాటిల్,మాజీ సర్పంచ్‌లు,కౌన్సిలర్లు బాణపురం రాజు,రాంసింగ్, శంకర్, కౌన్సిలర్లు మహేష్ చౌహన్, వెంకట్ నాయక్, విఠల్,మారుతీ,పుడ్లిక్,ప్రకాష్ పటేల్, వెంకట్ రెడ్డి, జగదీష్, జైవంత్, ఎసప్ప, మాణిక్, దివాకర్ రెడ్డి, బాబు తదితరులు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ, తండా నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News