Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 10:01 PM

సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..

సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..

సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..
March 26, 2026 08:23 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సిర్గాపూర్ మండలంలోని వాసర్ మరియు చందర్తాండ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్‌లు హన్మంత్ రావు పాటిల్, రుక్మిణి పూల్ సింగ్ ఆహ్వానం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు,తండాల అభివృద్ధికి మౌలిక వసతులు ముఖ్యమని, ముఖ్యంగా రహదారులు ప్రజల రోజువారీ జీవితానికి ఎంతో అవసరమని తెలిపారు.చేపట్టిన సీసీ రోడ్ల పనులు నాణ్యతతో, సమయానికి పూర్తిచేయాలని, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు హన్మంత్ రావు, రుక్మిణి పూల్ సింగ్, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, అంతు పటేల్, విట్టల్ రావు పాటిల్,మాజీ సర్పంచ్‌లు,కౌన్సిలర్లు బాణపురం రాజు,రాంసింగ్, శంకర్, కౌన్సిలర్లు మహేష్ చౌహన్, వెంకట్ నాయక్, విఠల్,మారుతీ,పుడ్లిక్,ప్రకాష్ పటేల్, వెంకట్ రెడ్డి, జగదీష్, జైవంత్, ఎసప్ప, మాణిక్, దివాకర్ రెడ్డి, బాబు తదితరులు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ, తండా నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News