Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పనసం అంజయ్య గౌడ్‌కు కన్నీటి నివాళి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 10:11 PM

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
May 15, 2026 09:06 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలి

స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుమోలు

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుముల సూచించారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఇళ్ల గణన ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎన్యూమరేటర్లతో మాట్లాడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలని, ఎలాంటి వివరాలు మిస్ కాకుండా నమోదు చేయాలని ఆదేశించారు.గణన విధానం, నమోదు పత్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.గతములో లాగా పేపర్ మీద సేకరించుట కాకుండా ఈ సారి జన గణన డిజిటల్ రూపములో చేపట్టుట జరుగుచున్నదని తెలిపినారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News