Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 03:08 AM

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
May 15, 2026 09:06 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలి

స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుమోలు

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుముల సూచించారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఇళ్ల గణన ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎన్యూమరేటర్లతో మాట్లాడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలని, ఎలాంటి వివరాలు మిస్ కాకుండా నమోదు చేయాలని ఆదేశించారు.గణన విధానం, నమోదు పత్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.గతములో లాగా పేపర్ మీద సేకరించుట కాకుండా ఈ సారి జన గణన డిజిటల్ రూపములో చేపట్టుట జరుగుచున్నదని తెలిపినారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News