PRINT TIME: July 04, 2026 04:11 AM
సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
May 15, 2026 09:06 PM
22 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలి
స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుమోలు
సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుముల సూచించారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఇళ్ల గణన ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎన్యూమరేటర్లతో మాట్లాడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలని, ఎలాంటి వివరాలు మిస్ కాకుండా నమోదు చేయాలని ఆదేశించారు.గణన విధానం, నమోదు పత్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.గతములో లాగా పేపర్ మీద సేకరించుట కాకుండా ఈ సారి జన గణన డిజిటల్ రూపములో చేపట్టుట జరుగుచున్నదని తెలిపినారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి