Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:05 PM

సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కోట సుధాకర్

సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కోట సుధాకర్

సీఎం రేవంత్‌రెడ్డికి  కృతజ్ఞతలు తెలిపిన కోట సుధాకర్
May 12, 2026 03:46 PM 149 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పెరిక కులస్తులను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట సుధాకర్ పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరిక కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా దొంగరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా బుడిగం శ్రీనివాస్‌ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక కులస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పెరిక కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించాలని, రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక కోటా కల్పించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News