Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:12 AM

స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…

స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…

స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…
March 21, 2026 06:21 PM 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ లాబోరేటరీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్‌ను స్థానిక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ విషయంపై జీఎం సుధాకర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించారు.అనంతరం సంస్థ తరపున “స్వామి వివేకానంద జీవిత చరిత్ర” పుస్తకాన్ని సుధాకర్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పాలెం వెంకటేష్, సభ్యులు యాట మహేందర్, నల్ల ఉదయ్ కిరణ్, బడుగు హరినాథ్, భూమిక తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News