Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…

స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…

స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…
21-03-2026 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ లాబోరేటరీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్‌ను స్థానిక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ విషయంపై జీఎం సుధాకర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించారు.అనంతరం సంస్థ తరపున “స్వామి వివేకానంద జీవిత చరిత్ర” పుస్తకాన్ని సుధాకర్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పాలెం వెంకటేష్, సభ్యులు యాట మహేందర్, నల్ల ఉదయ్ కిరణ్, బడుగు హరినాథ్, భూమిక తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ లాబోరేటరీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్‌ను స్థానిక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ విషయంపై జీఎం సుధాకర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించారు.అనంతరం సంస్థ తరపున “స్వామి వివేకానంద జీవిత చరిత్ర” పుస్తకాన్ని సుధాకర్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పాలెం వెంకటేష్, సభ్యులు యాట మహేందర్, నల్ల ఉదయ్ కిరణ్, బడుగు హరినాథ్, భూమిక తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News