Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:18 AM

స్వరాజ్య జ్యోతి వెలిగించిన మహనీయుడు శివాజీ

స్వరాజ్య జ్యోతి వెలిగించిన మహనీయుడు శివాజీ

స్వరాజ్య జ్యోతి వెలిగించిన మహనీయుడు శివాజీ
20-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ – చినుకని యువరాజు

స్వరాజ్య స్థాపనకు ప్రాణం పోసి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పర్యావరణ సంరక్షణ యువశక్తి కార్యవిభాగం తెలంగాణ ప్రాంత సహ ప్రముఖ్ చినుకని యువరాజు పేర్కొన్నారు.పంతంగిలో ఘనంగా శివాజీ జయంతి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ డాక్టర్ జీ శాఖ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని పంతంగి గ్రామంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జిజియా బాయి సంస్కారాలే శివాజీ మహాత్మ్యం, శివాజీ వ్యక్తిత్వ వికాసానికి ఆయన తల్లి జిజియా బాయి ఇచ్చిన విలువలే పునాదిగా నిలిచాయని యువరాజు తెలిపారు. చిన్ననాటి నుంచే ధైర్యం, దేశభక్తి, ధర్మనిరత భావాలను నూరిపోసినందువల్లే శివాజీ స్వరాజ్య స్థాపనలో విజయం సాధించారని పేర్కొన్నారు.యువత శివాజీ మార్గంలో నడవాలి ప్రతి యువకుడు శివాజీ ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో

మిర్యాల సంతోష్, బాతరాజు మణికంఠ, అంతటి సంపత్, ఆనగంటి చరణ్, సన్నీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వరాజ్య జ్యోతి వెలిగించిన మహనీయుడు శివాజీ

Article Image

యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ – చినుకని యువరాజు

స్వరాజ్య స్థాపనకు ప్రాణం పోసి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పర్యావరణ సంరక్షణ యువశక్తి కార్యవిభాగం తెలంగాణ ప్రాంత సహ ప్రముఖ్ చినుకని యువరాజు పేర్కొన్నారు.పంతంగిలో ఘనంగా శివాజీ జయంతి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ డాక్టర్ జీ శాఖ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని పంతంగి గ్రామంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జిజియా బాయి సంస్కారాలే శివాజీ మహాత్మ్యం, శివాజీ వ్యక్తిత్వ వికాసానికి ఆయన తల్లి జిజియా బాయి ఇచ్చిన విలువలే పునాదిగా నిలిచాయని యువరాజు తెలిపారు. చిన్ననాటి నుంచే ధైర్యం, దేశభక్తి, ధర్మనిరత భావాలను నూరిపోసినందువల్లే శివాజీ స్వరాజ్య స్థాపనలో విజయం సాధించారని పేర్కొన్నారు.యువత శివాజీ మార్గంలో నడవాలి ప్రతి యువకుడు శివాజీ ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో

మిర్యాల సంతోష్, బాతరాజు మణికంఠ, అంతటి సంపత్, ఆనగంటి చరణ్, సన్నీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News