Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:53 AM

స్థానిక ఎమ్మెల్యే స్పందన: సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ

స్థానిక ఎమ్మెల్యే స్పందన: సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ

స్థానిక ఎమ్మెల్యే స్పందన: సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ
January 20, 2026 06:37 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:తొర్రూర్ డివిజన్ మున్సిపాలిటీ ఆరో వార్డు అంబేద్కర్ నగర్, మహబూబాబాద్ జిల్లా లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డీకి ఒక వినతి పత్రం అందజేశారు.ఈ పత్రంలో మున్సిపాలిటీ నుండి వచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు, నిర్లక్ష్యపూర్వకంగా పనులు నడుస్తున్నట్టు, నాణ్యత సమస్యలతో నిర్మాణాలు జరుగుతున్నట్టు వివరించారు. ముఖ్యంగా కేటాయించిన నిధులు పూర్తిగా ఇతర ఉపయోగాలకు వెళ్ళి, సిమెంట్ మరియు ఇటుకల నాణ్యత తక్కువగా ఉండటం, ఫ్యాన్లు, కరెంట్ ప్రహరి, గోడలు వంటి అవసరమైన నిర్మాణ పనులు పూర్తిగా జరగకపోవడం, సమస్యలను పరిష్కరించడానికి ఇతర బడ్జెట్ విభాగాల నుంచి నిధులు కేటాయించవలసిన అవసరం ఉన్నట్టు వినతి పత్రంలో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు, మహబూబాబాద్ జిల్లా నర్కుటి రామారాజు, ఇతర కార్యకర్తలు మరియు స్థానిక సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News