Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:28 AM

సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు

సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు

సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు
February 09, 2026 07:17 PM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.సోమవారం ఉదయం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో సచివాలయం 1 లో విస్సన్నపేట సత్యసాయి ట్రస్ట్ మరియు చనుబండ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో నూజివీడు అమెరికన్ హాస్పటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్యశిబిరం ను నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్యశిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మోరంపూడి శ్రీనివాస రావు శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మోరంపూడి సూచించారు. ఈ ఉచిత కంటి వైద్యశిబిరం ను ఏర్పాటు చేసిన సత్యసాయి ట్రస్ట్ ను మోరంపూడి అభినందించారు.ఈ వైద్య శిబిరం లో 109 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.అందులో 50 మందికి కంటి ఆపరేషన్ లు అవసరం కాగా వారిని శస్త్ర చికిత్స కోసం నూజివీడు అమెరికన్ హాస్పటల్ కు పంపారు. మిగిలిన 59 మందికి శిబిరంలోనే మందులు ఇచ్చి పంపారు.ఈ కార్యక్రమంలో సత్య సాయి ట్రస్ట్ సభ్యులు జగ్గవరపు రంగారెడ్డి, కుక్కడపు చక్రధర్ రావు, సత్య సాయి భజన మండలి సభ్యులు వనమా ప్రవీణ్, కొక్కెరపాటి లక్ష్మణ రావు, గ్రామస్థులు, పేషెంట్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News