Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:41 PM

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కాటం వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కాటం వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కాటం వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక
January 02, 2026 04:01 PM 202 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానిక ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన సర్పంచుల సమావేశంలో పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన కాటం వెంకటేశాన్ని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులను ఏకం చేసి స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతానికి కృషి చేస్తానన్నారు. సర్పంచుల హక్కులు, సంక్షేమం కోసం ఫోరం వేదికగా సమిష్టి పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News